పట్టించుకోని ఆర్అండ్బి అధికారులు—- దిమ్మను అడ్డుకున్న రైతులు—- గోపాలపురం, (పశ్చిమ గోదావరి జిల్లా): మండలంలోని చిట్యాల నుంచి పెద్దాపురం, గోపాలపురం వరకూ రోడ్డు మార్జిన్లో ఉన్న పెద్దపెద్ద వృక్షాలను ఎటువంటి అనుమతులు లేకుండా
GENERAL
బాబు బిసి హక్కులను కాలరాస్తున్నారు
గోపాలపురం, (పశ్చిమ గోదావరి జిల్లా): ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హమీలను అమలు పర్చకపోగా బిసి హక్కులను కాలరాస్తున్నారని బిసి ప్రజాసంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు గూడూరి వెంకటేశ్వరరావు అన్నారు.
ఏసిబి వలలో ఆర్టీసీ డిపో మేనేజర్
నిడదవోలు, (పశ్చిమ గోదావరి జిల్లా) : పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు ఆర్టీసీ డిపో పై ఏసిబి అధికారులు దాడి చేశారు. నిడదవోలు ఆర్టీసీ డిపో మేనేజర్ సుబ్బారావు ఒక వ్యక్తి నుండి
పనికిమాలిన ప్రోగ్రామ్ బిగ్బాస్
ఏలూరు, (పశ్చిమ గోదావరి జిల్లా) : ఆశ్లీల దృశ్యాలు, అసభ్య సంభాషణలతో మహిళలను కించపరిచే విధంగా ఉన్న ‘‘స్టార్మా’’ టివి ఛానల్ల్లో ప్రసారమవుతున్న బిగ్బాస్ రియాల్టీషోను వెంటనే నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ చేతివృత్తిదారుల సమన్వయ
ముస్లిం మహిళకు చరిత్రాత్మకమైన రోజు
దిల్లీ: ముమ్మారు తలాక్పై సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై పలువురు ముస్లిం మహిళలు హర్షం వ్యక్తం చేశారు. లఖ్నవూలోని ఆల్ ఇండియా ముస్లిం మహిళ పర్సనల్ లా బోర్డు అధ్యక్షురాలు మిఠాయిలు పంచి
సామాజిక సేవతోనే జీవితం పరమార్థం
విశాఖపట్నం : సమాజంలో ఎంతో కొంత మనవంతు సహాయ సహాకారాలు అందించడం వలన మన జీవితం పరమార్థమవుతుందని స్టార్ మేకర్ సత్యానంద్ అన్నారు. పార్థు వెల్ఫేర్ సోసైటీ అధ్వర్యంలో 27వ వార్డు జీవీఎంసీ
శ్రీ మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకున్న ప్రముఖులు
జంగారెడ్డిగూడెం(పశ్చిమ గోదావరి జిల్లా) : స్వయం భూ శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్ధం శనివారం నాడు నరసాపురం నియోజకవర్గ పార్లమెంటు సభ్యులు గోకరాజు గంగరాజు మధ్యాహ్నము 3 గంటలకు విచ్చేసారు. వీరికి
దళితుపట్ల బరితెగించి మాట్లాడారు
మంత్రి ఆదినారాయణరెడ్డిపై రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి సతీష్బాబు ఆగ్రహం—- గోపాలపురం, (పశ్చిమ గోదావరి జిల్లా): టిడిపి మంత్రి ఆదినారాయణరెడ్డి బరితెగించి దళితుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదినారాయణరెడ్డిని
విద్యార్ధులకు ట్యాబ్లు పంపిణి
కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలి: అంబికా కృష్ణ—- ప్రభుత్వం విద్యను ప్రొత్సహిస్తుంది: ఎంఎల్సి రాము సూర్యారావు—- విద్యార్ధులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలి: యస్యంఆర్ పెదబాబు—-
ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో తనిఖీలు
ఏలూరు, (పశ్చిమ గోదావరి జిల్లా): జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలోని సిబ్బంది రోగుపట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తూ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్సీ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ సూచించారు. స్ధానిక జిల్లా